tag:blogger.com,1999:blog-900194436069463762.post5885968696582177337..comments2024-01-17T07:02:05.736-08:00Comments on DEERGHA DARSI - దీర్ఘ దర్శి: తెలంగాణా బిల్లు - సమైక్యాంధ్ర ఉద్యమం - అన్ని ప్రాంతాలకూ న్యాయం - సర్వే జనాః సుఖినో భవంతుDEERGHADARSIhttp://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-900194436069463762.post-4424414389501299222014-02-18T09:38:18.226-08:002014-02-18T09:38:18.226-08:00T-bill passed in Loksabha. Finally after all these...T-bill passed in Loksabha. Finally after all these years!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-29852081154867391542014-02-17T10:56:09.702-08:002014-02-17T10:56:09.702-08:00నేను కొంత వరకు నరేంద్ర మోడీ గారి అభిమానిని. ఇప్పుడ...నేను కొంత వరకు నరేంద్ర మోడీ గారి అభిమానిని. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఆయన PM గా వస్తే మేలని అనుకునే వాడిని. ఈ దేశంలో వున్న నిజమైన సెక్యూలర్ వాదులలో ఆయన వొకరని నా అభిప్రాయం. ఆయన మతాలను గురించి కానీ , కులాలను గురించి కానీ చెడ్డగా మాట్లాడడం నేను విన లేదు. <br /><br />జైట్లీ గారు , సుష్మా గారు కూడా నాకు నచ్చారు . అంతకు మించి BJP పార్టీ పాలసీ లన్నీ నాకు నచ్చాయనో, నేను BJP పార్టీలో చేరాలనో - ఎప్పుడూ అనుకోలేదు. రామ మందిరం కట్టడాన్ని పొలిటికల్ ఎజెండా గా కొంత మంది BJP నాయకులు అప్పుడప్పుడూ చెప్పడం - నాకు అసలు నచ్చని విషయం. రామమందిరం నిజంగా కట్టాలనే చిత్త శుద్ధి వున్నట్టు కూడా నాకు అస్సలు అనిపించదు. కట్టాలంటే అయోధ్య లోనే - ఎక్కడో వొక స్థలంలో ప్రపంచ ప్రఖ్యాతంగా వుండేటట్టు కట్టొచ్చు. లేదంటే - న్యాయ స్థానం తీర్పు వచ్చే వరకు , సమస్య సమసి పోయే వరకు వేచి వుండాల్సిందే. <br /><br />తెలంగాణా బిల్లు విషయం లో - కాంగ్రెస్ , BJP - రెండు పార్టీలకు సరైన అవగాహన లేదనే నా అభిప్రాయం. ప్రతి వేర్పాటు ఉద్యమానికీ - మంచి నాయకుడు (లు) లేక పోవడమే కారణమని నా అభిప్రాయం . అలాగే ఏ ప్రాంతమైన చాలా వెనుకబడితే - దానికి ముఖ్య కారణం నాయకత్వ లోపమే. <br /><br />రామారావు గారి కాలం లో గానీ , చంద్ర బాబు కాలంలో గానీ అన్ని ప్రాంతాల ప్రజలు వారిని బాగా ఆదరించారు . అప్పుడు వేర్పాటు వాదులను హర్షించ లేదు . మరి వేర్పాటు ఉద్యమం వుధృతం ఎప్పుడు అయ్యింది? ఎలా అయ్యింది ? ఈ ప్రశ్నకు సమాధానమే TRS . మంచి నాయకులు పోయారు. TRS కు బలం వచ్చింది. అంతే . <br /><br />నాకు బాగా నచ్చిన నాయకులలో వొకరు JP గారు . తప్పకుండా వారిని గురించి రాస్తాను . మీ వ్యాఖ్యకు చాలా సంతోషం . DEERGHADARSIhttps://www.blogger.com/profile/16542838821032215672noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-43748885470345307782014-02-15T05:29:16.960-08:002014-02-15T05:29:16.960-08:00"స్వాతంత్ర్యానంతరం విడిపోయిన మొదటి రాష్ట్రం ఇ..."స్వాతంత్ర్యానంతరం విడిపోయిన మొదటి రాష్ట్రం ఇది"<br /><br />Are you referring to Andhra (1953) or AP (1956)?<br /><br />"ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలి"<br /><br />The linguistic states principle means there can be two (or more) states with the same official language.<br /><br />"విలీనం ద్వారా జరిగే విభజన"<br /><br />I suggest you ask these questions to TRS people. I don't belong to any party.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-10398052695825392282014-02-15T03:41:04.870-08:002014-02-15T03:41:04.870-08:00'తెలంగాణా ఏర్పాటుకు మేం సుముకం, మాకు ఒటైయ్యండి...'తెలంగాణా ఏర్పాటుకు మేం సుముకం, మాకు ఒటైయ్యండి, మేము తెలంగాణా ఏర్పాటుకు కృషి చేస్తాం' అని తెలంగాణాలో ఇల్లుల్లు సీమన్ద్ర నాయకులు ఓట్ల కోసం రాజకీయం చేస్తే అది తప్పు కాదు, అది ఒక మహత్కార్యం, అలానే అటువంటి పార్టీలకు ఓట్లేసిన జనాలు ఇప్పుడు సమైక్యంద్ర అంటే కూడా తప్పు లేదు. సీమన్ద్ర నాయకులు తప్ప మరెవరైనా రాజకేయాలు చేస్తే వారు నీచులు, అది సమైక్యంద్ర ద్వంద నీతి. <br />కిరణ్ కుమార్ కేhttps://www.blogger.com/profile/01054084645595458895noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-15998347893325847622014-02-15T03:25:19.631-08:002014-02-15T03:25:19.631-08:00జై గారూ, విలీనం ద్వారా జరిగే విభజనని మాత్రమే నేను ...జై గారూ, విలీనం ద్వారా జరిగే విభజనని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను. ఆ పాయింటు మీద కామెంటు వేసేటప్పుడు కామేంటు పరుషంగా ఉండడం వల్ల నేను మొత్తం విభజననే వ్యతిరేకించే వీర సమైక్య వాది నని మీరు పొరబదకండి.విభజనని విలీనం ద్వార వచ్చే లాభాన్ని ఆశించకుండా పెద్ద మనిషి తరహాగా చెయ్యాలనుకుంటే కాంగ్రెసు యేం చేసి ఉండేదో తెలుసా?ప్రతి పక్షాలు యెటూ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలనీ యెటు పోయి యెటు వస్తుందో అని రెండు ప్రాంతాల్లో రెండు మాటలు మాట్లాడటం చేస్తే చెయ్యవచ్చు గానీ ఇక్కడ కూడా తనే అధికారంలో ఉన్నప్పుడు ఆ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన పార్టీ లోని వాళ్ళనె మీ మీ ప్రాంతాలకి యేది న్యాయమో మీరే చెప్పండని ఒక చోట కూర్చోబెట్టి యెంతో ప్రశాంతంగా చెయ్యగలిగి ఉండేది.అవునా?<br /><br />విలీనం చెయ్యకుండా కేవలం సీట్ల సర్దుబాటు వల్ల తను లాభ పడలేనని తెలిసిపోయింది. విలీనం ప్రతి పాదన తనే చేశాడు గాబట్టి మీ ఉద్యమ నేత సిధ్ధంగానే ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళని ఒప్పించటం యెలా?దాని కోసమే ఈ భీబత్సమయిన నాటకానికి తెరతీసింది.తెరాసా లో చీలిక గానీ తిరుగుబాట్లు కానీ జరగకుండా మీ ఉద్యమ నేత కున్న తెలంగాణా ప్రదాత అనే కీర్తి చెరగకుండా ఉంటేనే పని నిక్కచ్చిగా జరుగుతుంది. అది చాలా సుతారంగా జరగాలి.అందుకు యేం చేయాలి?మీరు నా ప్రశ్నకి చాలా ఇబ్బంది పడ్డారు గదూ. సరిగా ఈ ప్రశ్ననే తెరాసా లో విలీనానికి ఒప్పుకోని వారి ముందు పెట్టి మానసికంగా తెలంగాణా ఇప్పుడే కావాలంటే విలీనానికి ఒప్పుకోక తప్పదనే కలరు ఇవ్వడానికే ఇదంతా జరుగుతున్నది.కికురె విభజనని వ్యతిరేకించడం దగ్గిర్నుంచి లోక్ సభలో వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం వరకూ అంతా తెరాసా లో విలీనానికి వ్యతిరేకత లేకుండా మానసికంగా బ్రేక్ చెయ్యటానికే. మీకూ తెలిసే ఉండొచ్చు.<br /><br />అసలు అతను చేసిన మొదటి ప్రమాదకరమయిన పని యేమిటంటే ఒక రాజకీయ ఉద్యమం లోకి ఉద్యోగుల్ని లాగడం. ఇది వరకు ఉద్యమాల్లో కుర్రాళ్ళు వచ్చారు, కొన్ని గెలిచాయి, కొన్ని ఓడాయి. ఓడినా మళ్ళీ బుధ్ధిగా చదువుకుని పైకి రావటం తప్ప దాని వల్ల యే హానీ లేదు, కానీ ఉద్యోగులు అలా కాదు. చాణక్యుడు అప్పుడే చెప్పాడు, "నీటిలో ఉన్న చేప నీళ్ళు తాగకుండా ఉందటం యెంత అసంభవమో ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా ఉండటమూ అంతే " అని. అలా అని ఇందిరా గాంధీ లాగ సహజమే గదా అనీ అనలెదు!జాగ్రత్తలు చెప్పాడు. అయితే అలాంటి వాళ్ళకి ఇప్పుడు రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్న రుచి కూడా తగిల్తే ఇక రేపటి రోజున ప్రజా ప్రతినిధుల మాట వింటారా? నువ్వేంటి నాకు చెప్పేది, కావాలంటే ఆ సీట్లో నేనే కూర్చోగలను అనే పరిస్థితి వస్తే?<br /><br />నీవు నేర్పిన విద్యయే అన్నట్టు ఇప్పుడు కికురె ద్వారా ఏపీ యంజీవోస్ తయారయ్యారు.మనస్పూర్తిగా నేను నా మనసులో మాట చెప్తున్న్నా .ఒక మనిషి గానీ జాతి గానీ మరొకరితో నేను నీతో కలిసుండ దల్చుకోలేదు అని తెగేసి చెప్తే అవతలి వాడికి యే మాత్రం సిగ్గు లజ్జా ఉన్నా బలవంతంగా కలిపి ఉంచాలని అనుకోడు. నేను ఆ కాటగిరీ లోకి చచ్చినా వెళ్ళను.అర్ధం చేసుకోండి.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-45507468814969303142014-02-15T03:14:39.840-08:002014-02-15T03:14:39.840-08:00ఈ కామెంట్ను రచయిత తీసివేశారు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-26056065524587184422014-02-15T01:43:52.716-08:002014-02-15T01:43:52.716-08:00అయితే చెప్పండి భాషా ప్రయుక్త రాష్ట్రాలనే నినాదంతో ...అయితే చెప్పండి భాషా ప్రయుక్త రాష్ట్రాలనే నినాదంతో మొదట స్వాతంత్ర్యానంతరం విడిపోయిన మొదటి రాష్ట్రం ఇది. ఇది విడిపోయిన వెంటనే కేవలం 3 సంవత్సరాల లోపు గుజరాతీలు గుజరాత్లోనూ, మరాఠీ లంతా మహా రాష్ట్ర లోనూ అనదరూ యెవరికి వారు ఒకే రాష్ట్రంగా యెందుకు యేర్పడ్డారు.మనిషిని కలిపేది మొదట భాష కాబట్టి. పుట్టిన ప్రతివాడికి మొదట తన ప్రాంతం గురించి తెలియక ముందే భాష అనుభవం లోకి వస్తుంది.<br /><br />ఇక్కద మనందరం వాదించుకునే కాంటెక్ష్ట్ విభజన గురుంచీ దాని అనుబంధ విషయాల గురించే. చెప్పలేని జవాబును దాటవెయ్యటం అంటే యెమిటన్న మాట? -ఒక భాషకు ఒక రాష్ట్రం కాదు, ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలి. - యేమిటీ గందరగోళం?యేం చెప్పదల్చుకున్నారో మీకయినా సరిగ్గా అర్ధమయినదా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-24315485144530236542014-02-15T01:41:43.646-08:002014-02-15T01:41:43.646-08:00ఈ కామెంట్ను రచయిత తీసివేశారు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-20404798526928740392014-02-15T01:22:22.604-08:002014-02-15T01:22:22.604-08:00హరిబాబు గారూ, కోట్స్ నేను పెట్టలేదు. వ్యాసకర్త వాడ...హరిబాబు గారూ, కోట్స్ నేను పెట్టలేదు. వ్యాసకర్త వాడిన కోట్లను చూపించాను. Please read the post & ascertain the context.<br /><br />భాషాప్రాతిపదిక అంటే ఏమిటి? ఒక భాషకు ఒక రాష్ట్రం కాదు, ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలి.<br /><br />PS: మన ఇద్దరి మధ్య ఏకవచనం వాడెంత స్నేహం కానీ పరిచయం కానీ లేదనుకుంటాJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-13910470263377659522014-02-15T01:18:43.759-08:002014-02-15T01:18:43.759-08:00కేవలం మద్రాసు గురించే ఇద్దరూ పట్టుగా ఉన్నారు కొన్న...కేవలం మద్రాసు గురించే ఇద్దరూ పట్టుగా ఉన్నారు కొన్ని రోజులు. తర్వాత రాష్ట్ర సాధన ముందు అది చిన్న విషయమని వొదిలేసి వచ్చారు. అప్పుడు విద్వేషాలు లేవు.నాయకు లంతా హుందా అయిన వ్యక్తిత్వాలు గలవాళ్ళు. మీ ఉద్యమ నేత ఉద్యమాన్ని కాంగ్రెసుకి బల్ల కింద నుంచి చెయ్యి తడిపే పధ్ధతిలో తెచ్చే తెలంగాణాని సాధించి పెట్టుతుంటే దానికి పౌరుషం రావడం లేదు నీకు. అన్నిటికీ ఇంత షార్ప్ గా జవాబిస్తావు, నేను విలీనం గురించి అడిగిన ప్రశ్నకి మాట్లాడవేం?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-80395493685061666092014-02-15T01:17:20.472-08:002014-02-15T01:17:20.472-08:00ఈ కామెంట్ను రచయిత తీసివేశారు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-44897796490667595922014-02-15T01:09:49.945-08:002014-02-15T01:09:49.945-08:00ఆంధ్రా మద్రాసు భాషా ప్రయుక్త రాష్ట్రాల తో వాళ్ళు క...ఆంధ్రా మద్రాసు భాషా ప్రయుక్త రాష్ట్రాల తో వాళ్ళు కూడా విడిపోవటానికి సహాయం చేస్తే విద్వేషాలు రెచ్చగొట్టటం అని క్వోట్స్ లో పెట్టి రాస్తున్నావు. సాక్ష్యాలు చూపిస్తావా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-26612517092555796152014-02-14T23:12:44.990-08:002014-02-14T23:12:44.990-08:00Sri Krishna Committe cheppina Option lo ne Telanga...Sri Krishna Committe cheppina Option lo ne Telangana Formation kooda vundi.... Ika annyam antara.... I am from Paloncha in Khammam District where Kinnerasani Dam is located. In 2009, the Govt. of AP decided to lift the Kinnerasani water to Davaleshwaram only for the victory of Undavalli.... that summer Kinnerasani river wholly dried up and there was no water for Kothagudem Thermal Power Station, no water for Paloncha and Kothagudem towns, no water for the farmers and even 1000 of wild animals died in Kinnerasani Sanctuary. This was only because of greedy Seemandhra Govt. For the victory of Undavalli they simply lift the water from Kinnerasani with police protection on the dam.... To save the KTPS from lack of water, Govt. planned to supply water from Godavari through pipeline and an amount of 200 crores were allotted.... Gross root level jarigina ilanti annyaalu enno...పాఠశాల విద్య - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాhttps://www.blogger.com/profile/02776901674678140427noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-30401776949757971152014-02-14T21:48:17.508-08:002014-02-14T21:48:17.508-08:00నిజమే ప్రజలము అందరూ ఒక్కటే. అలాంటప్పుడు దేశంలో 28 ...నిజమే ప్రజలము అందరూ ఒక్కటే. అలాంటప్పుడు దేశంలో 28 రాష్ట్రాలు అవసరమా? మదరాసు నుండి ఆంద్ర రాష్ట్రం ఎందుకు వేరు పడింది? అక్కడ "విద్వేషాల బీజాలు" రెచ్చగొట్టింది ఎవరో మరిచిపోయారా?<br /><br />అన్యాయం వేరే, నష్టం వేరే. తెలంగాణా ఏర్పడితే ఆంధ్రకు అన్యాయం జరిగితే అదేంటో చెప్పండి.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-900194436069463762.post-29052062755913110972014-02-14T19:08:30.679-08:002014-02-14T19:08:30.679-08:00baga chepparu kani naku telisi meru bjp partiki ch...baga chepparu kani naku telisi meru bjp partiki chendinavaru, varu e bill ki support ivadam enthavarku correct,mee vayasalu baguntai nenu mee abimanini lok satta leader jp gari meeru o vayasam rayandikhannahttps://www.blogger.com/profile/16722413195551782119noreply@blogger.com